గబ్బర్ ఈజ్ బ్యాక్..

by సూర్య | Tue, Mar 23, 2021, 03:41 PM

ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ హాఫ్ సెంచరీ చేసి జోరుమీదున్నాడు. 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 50 పరుగుల మార్క్ ను దాటాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(28)తో కలిసి తొలి వికెట్‌ కు 64 పరుగులు జోడించాడు. ప్రస్తుతం ధావన్‌, విరాట్‌ కోహ్లీ భాగస్వామ్యం కొనసాగుతోంది. 24 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 127 పరుగులు చేసింది. కోహ్లీ(39), ధావన్‌(58) క్రీజులో ఉన్నారు.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM