32 ఏళ్లలో ఇదే తొలిసారి

by సూర్య | Tue, Jan 19, 2021, 04:06 PM

గ‌బ్బా మైదానంలో ఆస్ట్రేలియా జట్టు 1988 తర్వాత ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరగా 1988వ సంవ‌త్స‌రంలో వెస్టిండీస్ ఈ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాను ఓడించింది. 32 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు గ‌బ్బాలో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. క్రికెట్ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. యువ ఆట‌గాళ్లు సత్తా చాటడంతో భారత జట్టు ఈ విజ‌యాన్ని అందుకుంది.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM