by సూర్య | Tue, Jan 19, 2021, 04:06 PM
గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా జట్టు 1988 తర్వాత ఓడిపోవడం ఇదే తొలిసారి. చివరగా 1988వ సంవత్సరంలో వెస్టిండీస్ ఈ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాను ఓడించింది. 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో భారత జట్టు ఈ విజయాన్ని అందుకుంది.
Latest News