ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ లక్ష్యం 328 పరుగులు

by సూర్య | Mon, Jan 18, 2021, 12:36 PM

ఆస్ట్రేలియాతో బ్రిస్పేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 327 పరుగులకు కంగారులు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ లలో స్మిత్(55), వార్నర్(48), మార్కస్ హ్యారీస్(38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ఠాకూర్ నాలుగు వికెట్లు కూల్చాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఉంచారు.

Latest News

 
శ్రీశైల క్షేత్రం పరిధిలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం Thu, May 02, 2024, 03:04 PM
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM