ఈ నెల 21న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభం..

by సూర్య | Sun, Jan 17, 2021, 12:25 PM

ఏపీలో ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానానికి జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసర సరుకుల డోర్ డెలీవరి కోసం ఇప్పటికే సీఎం జగన్ ప్రత్యేక వాహనాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాహనాలకు సంబంధించి రుణాలు కూడా మంజూరు చేశారు. ఇకపోతే విజయవాడలోని బెంజిసర్కిల్ లో డోర్ డెలివరీ కోసం రూపొందించిన ప్రత్యేక సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను అధికారులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి డోర్ డెలివరీ విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM