by సూర్య | Sat, Jan 16, 2021, 12:05 PM
భారతదేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ ను మనీష్ కుమార్ అనే పారిశుధ్య కార్మికుడు తీసుకున్నాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అతనికి వైద్యులు టీకా ఇచ్చారు. మనీష్ కుమార్ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నాడు. ఈ సమయంలో కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా అక్కడే ఉన్నారు.
Latest News