దేశంలో తొలి కరోనా టీకా తీసుకుంది అతనే..

by సూర్య | Sat, Jan 16, 2021, 12:05 PM

భారతదేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ ను మనీష్ కుమార్ అనే పారిశుధ్య కార్మికుడు తీసుకున్నాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అతనికి వైద్యులు టీకా ఇచ్చారు. మనీష్ కుమార్ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నాడు. ఈ సమయంలో కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా అక్కడే ఉన్నారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM