రామమందిర నిర్మాణానికి మధ్య ప్రదేశ్ సీఎం విరాళం

by సూర్య | Fri, Jan 15, 2021, 02:31 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఈ రోజు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహార్ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. భోపాల్ లో విశ్వ హిందూ పరిషనత్ నాయకుడికి రూ. లక్ష చెక్కును రామమందిర నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM