by సూర్య | Fri, Jan 15, 2021, 02:31 PM
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఈ రోజు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహార్ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. భోపాల్ లో విశ్వ హిందూ పరిషనత్ నాయకుడికి రూ. లక్ష చెక్కును రామమందిర నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు.
Latest News