నాలుగో టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట

by సూర్య | Fri, Jan 15, 2021, 01:57 PM

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. వార్నర్ 1, హారిస్ 5, ల‌బుషేన్ 108, స్మిత్ 36, వేడ్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గ్రీన్ 28*, పైన్ 38* నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో సిరాజ్ 1, నటరాజన్ 2, శార్దూల్ 1, సుందర్ 1 వికెట్లు పడగొట్టారు.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM