by సూర్య | Fri, Jan 15, 2021, 01:57 PM
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. వార్నర్ 1, హారిస్ 5, లబుషేన్ 108, స్మిత్ 36, వేడ్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గ్రీన్ 28*, పైన్ 38* నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో సిరాజ్ 1, నటరాజన్ 2, శార్దూల్ 1, సుందర్ 1 వికెట్లు పడగొట్టారు.
Latest News