సుప్రభాత సేవను ప్రారంభించిన టీటీడీ

by సూర్య | Fri, Jan 15, 2021, 02:17 PM

తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవను శుక్రవారం టీటీడీ పునఃప్రారంభించింది.గత నెల 17 నుంచి శ్రీవారికి సుప్రభాత సేవకు బదలు ధనుర్మాస కైకర్యాలు నిర్వహించింది. ఈ సందర్భంగా గురువారంతో ధనుర్మాసం పూర్తైనందున..నేడు వేకువజాము నుంచే స్వామివారికి సుప్రభాత సేవ మెుదలైంది. నిత్యం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలపడం సంప్రదాయం. నెల రోజుల పాటు సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం జరిగింది.

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM