బస్సుకు తగిలిన విద్యుత్ వైర్లు.. ఐదుగురు మృతి

by సూర్య | Tue, Jan 12, 2021, 05:12 PM

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సుకి విద్యుత్ వైర్లు తగలడంతో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కి గురై అక్కడిక్కడే మృతిచెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రవేట్ ట్రావెల్స్ బస్సు తంజావూర్ వైపు వెళ్తుండగా తిరువైయారు వద్ద విద్యుత్ తీగలను రాసుకుంటూ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM