నడిరోడ్డుపై ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

by సూర్య | Tue, Jan 12, 2021, 08:32 AM

కొవ్వూరు మండలం కాపవరం – ధర్మవరం గ్రామాల మధ్య నడిరోడ్డుపై తాతాజీ అనే యువకుడిని కత్తి పొడిచి పావని అనే యువతి హత్య చేసింది. సంఘటనా స్థలంలోనే తాతాజీ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు తాడేపల్లి గూడెంకు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. పావని మలకపల్లి గ్రామానికి చెందిన చెందినదిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకుని, పావని అదుపులో తీసుకుని కొవ్వూరు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ రెండు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారని, అప్పుడే అతను ఎవరికి తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడని చెబుతున్నారు.


 


 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM