by సూర్య | Tue, Jan 12, 2021, 08:32 AM
కొవ్వూరు మండలం కాపవరం – ధర్మవరం గ్రామాల మధ్య నడిరోడ్డుపై తాతాజీ అనే యువకుడిని కత్తి పొడిచి పావని అనే యువతి హత్య చేసింది. సంఘటనా స్థలంలోనే తాతాజీ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు తాడేపల్లి గూడెంకు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. పావని మలకపల్లి గ్రామానికి చెందిన చెందినదిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకుని, పావని అదుపులో తీసుకుని కొవ్వూరు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ రెండు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారని, అప్పుడే అతను ఎవరికి తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడని చెబుతున్నారు.
Latest News