భారత్ విజయ లక్ష్యం 407 పరుగులు

by సూర్య | Sun, Jan 10, 2021, 12:50 PM

సిడ్నీ టెస్టులో భారత్ కు  ఆస్ట్రేలియా భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను 312/6 వద్ద డిక్లేర్ చేయడంతో ఈ టెస్టులో ఇండియా విజయం సాధించాలంటే 407 పరుగులు చేయాలి.  ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో లుబుషేన్ 73 పరుగులు, స్మిత్ 81 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించి భారత్ కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.   ఓవర్ నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 312/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో నవదీప్‌ సైనీ, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,  బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్‌ లభించింది.

Latest News

 
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM