ముగిసిన రెండో రోజు ఆట..

by సూర్య | Fri, Jan 08, 2021, 02:23 PM

భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన భారత ఓపెనర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. 27 వ ఓవర్లో క్యాచ్ రూపంలో 26 పరుగుల చేసిన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మరో ఓపెనర్ శుబ్‌మాన్‌ గిల్(50) కూడా అవుట్ అయ్యాడు. రహానే, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లకు 96 పరుగులు చేసింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM