అక్కడ రేపటి నుండి స్కూల్స్ ప్రారంభం

by సూర్య | Thu, Jan 07, 2021, 03:45 PM

ఒడిశాలో శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా పాఠశాలలు మూతపడిన పాఠశాలలను కరోనా నిబంధనల మధ్య మళ్ళీ తెరుస్తున్నారు. అందరూ మాస్క్ ‌లు ధరించేలా చర్యలు తీసుకుంటామని, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, విద్యార్థుల మధ్య కనీస భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఇళ్ల నుంచే ఆహారం, నీరు తెచ్చుకోవాలని, విద్యార్థులు గుంపుగా ఎక్కడా ఉండకూడదని, వారిని చూసేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM