ఆటో తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

by సూర్య | Thu, Jan 07, 2021, 02:44 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం తెల్లవారుజామున ఇంటి ముందు పెట్టిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. స్థానికులు గుర్తించేలోపే ఆటో పూర్తిగా దగ్దమైంది. దీంతో ఆటో మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడింది. ఆటోలో ఉన్న కూరగాయలతో సహా బుగ్గిపాలయ్యాయని బాదితులు వాపోయారు. ఆటోని గంజాయి గ్యాంగ్ తగలబెట్టిందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి ముందు పెట్టిన బైకుల్లో సైతం పెట్రోలు మాయమైపోతున్నాయని అని స్థానికులు వాపోతున్నారు. ఘటనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో భాదితులు ఫిర్యాదు చేశారు.

Latest News

 
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM