by సూర్య | Thu, Jan 07, 2021, 03:13 PM
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సంబరాలు సమీపిస్తున్న వేళా అన్ని జిల్లాల్లో కోళ్ళ పందెం కు అనుమతులు ఇస్తారా లేక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిలిపివేస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోవిడ్ ను దృష్ట్యా ప్రజా శ్రేయస్సు కొరకు నూతన సంవత్సర వేడుకలను నిలిపివేసి వేడుకలకు చెక్ పెట్టిన అధికార యంత్రాంగం రానున్న కోడి పందెములపై చెక్ పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే.ఏదీ ఏమైనప్పటికి అధికారులు ఎం చెపుతారో ,ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుందో లేదో అని రాష్ట్ర ప్రజానీకం చాలా ఉత్కంఠగా వేచి చూస్తుంది అని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి
Latest News