అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి ఆన్‌లైన్ బుకింగ్‌

by సూర్య | Thu, Jan 07, 2021, 09:27 AM

శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌విల‌క్కు(మ‌క‌ర‌జ్యోతి) పండుగ సంద‌ర్భంగా అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌డానికి శుక్ర‌వారం నుంచి ఈ నెల 19 వ‌ర‌కు వెళ్లే భ‌క్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్‌కు అవ‌కాశం క‌ల్పించింది. బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల నుంచి బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ నెల 14న సంక్రాంతి పండుగ రోజు ద‌ర్శ‌నానికి 5 వేల మంది భ‌క్తుల‌కే అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు బోర్డు అధ్య‌క్షుడు ఎన్ వాసు చెప్పారు.


 


 

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM