by సూర్య | Thu, Jan 07, 2021, 09:27 AM
శబరిమలలో మకరవిలక్కు(మకరజ్యోతి) పండుగ సందర్భంగా అయ్యప్పను దర్శించుకోవడానికి శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు వెళ్లే భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి బుకింగ్ను ప్రారంభించింది. ఈ నెల 14న సంక్రాంతి పండుగ రోజు దర్శనానికి 5 వేల మంది భక్తులకే అవకాశం కల్పించినట్టు బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు చెప్పారు.
Latest News