దుబాయ్ బీచ్ లలో విరుష్క

by సూర్య | Mon, Oct 19, 2020, 11:34 AM

కరోనా కారణంగా దుబాయ్ కు మళ్లిన ఐపీఎల్ సీజన్ ఆటగాళ్లకు క్రికెట్ తో పాటు మంచి విహారకేంద్రంగా మారింది. ముఖ్యంగా త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న విరాట్ కోహ్లి.. అనుష్కలు మాత్రం ఖాళీ సమయాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.భారత్ లో కరోనా విజృంభణతో దుబాయ్ తరలివెళ్లిన ఐపీఎల్ సీజన్ ను భారత క్రికెటర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎడారి దేశాన్ని ఆనుకుని ఉన్న సముద్రపు బీచ్ ల ఒడ్డుల వెంట తెగ తిరిగేస్తున్నారు. ఇదే క్రమంలో భారత క్రికెట్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆయన భార్య అనుష్క శర్మలు.. మ్యాచ్ లేని సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా.. దుబాయ్ లోని ఒక చారిత్రక కట్టడానికి సమీపంలో.. సముద్రంలో కోహ్లి, అనుష్య సయ్యాటలాడారు.సంధ్యా సమయంలో తీసిన ఈ ఫోటోను విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోకు మరో విశేషముందండోయ్.. దీనిని తీసినవ్యక్తి ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM