నాటుసారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయింది : అయ్యన్నపాత్రుడు...

by సూర్య | Sun, Oct 11, 2020, 06:57 PM

రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. మైనింగ్ దోపిడీకి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నాటుసారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయిందన్నారు. స్విచ్ ఆపరేటర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ల పోస్టులు అమ్ముకుంటున్నారని, ఎమ్మెల్యేలు దోపిడీలు చేస్తూ తిరిగి తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM