by సూర్య | Sun, Oct 11, 2020, 06:57 PM
రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. మైనింగ్ దోపిడీకి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నాటుసారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయిందన్నారు. స్విచ్ ఆపరేటర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ల పోస్టులు అమ్ముకుంటున్నారని, ఎమ్మెల్యేలు దోపిడీలు చేస్తూ తిరిగి తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
Latest News