భావితరాలకు అమరావతి ఉద్యోగ ఉపాధికి కేంద్రం : ఎమ్మెల్యే నిమ్మల

by సూర్య | Sun, Oct 11, 2020, 03:25 PM

అమరావతి అంటే లక్ష కోట్ల సంపద సృష్టికి కేంద్రమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ భవిష్యత్ భావితరాలకు అమరావతి ఉద్యోగ ఉపాధికి కేంద్రమన్నారు. ఆనాడు ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు..ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వాగతించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. జగన్ మూడుముక్కలాట రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అండగా ఉంటామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM