చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం...

by సూర్య | Fri, Oct 09, 2020, 01:24 PM

వెలిగండ్ల మండలంలో దారుణం జరిగింది. చిన్నారిని కామాంధుడు కాటేశాడు. తల్లి పనుల కోసం బయటకు వెళ్లగా గ్రామానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి కరివేపాకు కోసిస్తానని బాలికకు మాయమాటలు చెప్పాడు. తన బండిపై చిన్నారికి పొలానికి తీసుకువెళ్లాడు. అయితే ఇంటికొచ్చిన బాలిక ఏడుస్తుండడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అయితే బాలికది, నిందితుడిది ఒకే సామాజికవర్గం కావడంతో రాజీకి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM