by సూర్య | Fri, Oct 09, 2020, 12:09 PM
దళితనేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు రాష్ట్రపతి రాంనాధ్ కోవిద్, ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. పాశ్వాన్ నివాసంలో ఆయన పార్ధివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
Latest News