ఎంపీ రఘురామకృష్ణం రాజు సంస్థపై సీబీఐ దాడులు

by సూర్య | Fri, Oct 09, 2020, 12:27 PM

వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. తీసుకున్న రుణాలను దారి మళ్లించారంటూ పీఎన్బీ ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ  సంస్థ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాలపై సోదాలు నిర్వహించింది.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM