by సూర్య | Fri, Oct 09, 2020, 12:27 PM
వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. తీసుకున్న రుణాలను దారి మళ్లించారంటూ పీఎన్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ సంస్థ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాలపై సోదాలు నిర్వహించింది.
Latest News