ఏపీలో 21కి చేరిన కరోనా కేసులు

by సూర్య | Mon, Mar 30, 2020, 10:50 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 21కి చేరింది. దీనికి సంబంధించిన మీడియా బులెటిన్ ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. పేషంట్ నంబర్ 20,21కి పేషంట్ నంబర్ 7 ద్వారా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే విధంగా నేడు మరో వ్యక్తికి నెగటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
విశాఖపట్నం: 6
తూర్పు గోదావరి:1
కృష్ణా జిలా: 4
గుంటూరు: 4
ప్రకాశం: 3
నెల్లూరు: 1
చిత్తూరు:1
కర్నూలు: 1

Latest News

 
తాడిపత్రిలో సిట్ బృందం దర్యాప్తు Sun, May 19, 2024, 02:02 PM
శాంతిభద్రతలపై దృష్టిపెట్టిన అధికారులు Sun, May 19, 2024, 02:02 PM
తెలంగాణాలో ఆంధ్రా విద్యార్థుల ప్రతిభ Sun, May 19, 2024, 02:01 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి Sun, May 19, 2024, 02:00 PM
ఆటోని ఢీకొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌ Sun, May 19, 2024, 01:59 PM