by సూర్య | Mon, Mar 30, 2020, 10:50 AM
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 21కి చేరింది. దీనికి సంబంధించిన మీడియా బులెటిన్ ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. పేషంట్ నంబర్ 20,21కి పేషంట్ నంబర్ 7 ద్వారా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే విధంగా నేడు మరో వ్యక్తికి నెగటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
విశాఖపట్నం: 6
తూర్పు గోదావరి:1
కృష్ణా జిలా: 4
గుంటూరు: 4
ప్రకాశం: 3
నెల్లూరు: 1
చిత్తూరు:1
కర్నూలు: 1