రేపటినుండి మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభం

by సూర్య | Sun, Mar 29, 2020, 02:15 PM

కరోనావైరన్‌పై పోరుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ నడుం బిగించింది. ఇప్పటికే అత్యంత చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఈ సంస్థ తాజాగా ఫేస్ షీల్డ్‌ తయారీని ప్రారంభిస్తోంది. ఈ మేరకు మహీంద్రా సంస్థ ఎండీ పవన్‌ గోయంకా ట్విట్టర్ వేదికగా రేపటి నుంచి మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరింత వేగవంతం చేస్తామని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM