వీధి వ్యాపారులకు రూ.3వేల ఆర్థికసాయం

by సూర్య | Sun, Mar 29, 2020, 02:00 PM

దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని 65వేల మంది వీధి వ్యాపారులకు ఒక్కోక్కరికి మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఒడిశాలోని 114 పట్టణాలకు చెందిన 65వేల మంది వీధి వ్యాపారులకు మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఒడిశాలోని 114 పట్టణాలకు చెందిన 65వేల మంది వీధి వ్యాపారులకు మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM