by సూర్య | Sun, Mar 29, 2020, 02:00 PM
దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని 65వేల మంది వీధి వ్యాపారులకు ఒక్కోక్కరికి మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఒడిశాలోని 114 పట్టణాలకు చెందిన 65వేల మంది వీధి వ్యాపారులకు మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఒడిశాలోని 114 పట్టణాలకు చెందిన 65వేల మంది వీధి వ్యాపారులకు మూడువేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
Latest News