బ్యాంకు ఉద్యోగులకు అదనపు వేతనం

by సూర్య | Sun, Mar 29, 2020, 02:01 PM

కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. అయితే బ్యాంకులు మాత్రం యథావిధిగా తమ సేవలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, బ్యాంక్ అఫ్ బరోడా యాజమాన్యాలు తమ సిబ్బందికి అదనపు వేతనాన్ని ప్రకటించాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ మధ్య కాలంలో విధులు నిర్వహించిన వారికి అదనంగా రెండువేల రూపాయలు ఇవ్వనున్నాయి.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ బ్యాంకు అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఈ మొత్తం అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాజమాన్యం కూడా తమ సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుగోలు కోసం 2వేలు అందజేయనున్నట్లు తెలిపింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM