లక్ష మంది కార్మికులను క్వారంటైన్ లో ఉంచనున్న యూపీ

by సూర్య | Sun, Mar 29, 2020, 01:55 PM

యూపీలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు రోజుల్లో స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన యూపీ కార్మికులను క్వారంటైన్‌లో ఉంచాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. క్వారంటైన్‌లో ఉన్న వారికి అన్ని సౌకర్యాలూ కల్పించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయా కార్మికుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను జిల్లాల మెజిస్ట్రేట్‌లకు పంపించింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM