ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

by సూర్య | Sun, Mar 29, 2020, 01:53 PM

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో గల ఖుర్జాలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ బాధిత కుటుంబానికి చెందిన 50 మంది సన్నిహిత బంధువులను గుర్తించింది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి మీరట్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. తరువాత ఆ వ్యక్తి మసీదులో నమాజు కూడా చేశాడు. ముందుగా అతనికి కరోనా పాజిటివ్ రాగా, అతని కుటుంబసభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకినట్లుగా వైద్యులు గుర్తించారు. 

Latest News

 
నాగబాబు ట్వీట్‌కు పోతిన మహేష్ కౌంటర్ ట్వీట్.. స్నేక్ బాబు, పుష్ప అంటూ ఫైర్ Sun, May 19, 2024, 03:52 PM
సతీమణితో సహా అమెరికాకు చంద్రబాబు,,,,వైద్య పరీక్షల కోసమన్న పార్టీ వర్గాలు Sun, May 19, 2024, 03:48 PM
తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు Sun, May 19, 2024, 03:45 PM
లండన్‌లో 4 గంటలు ఆలస్యంగా దిగిన సీఎం జగన్ ప్రత్యేక విమానం Sun, May 19, 2024, 03:41 PM
చెరువులో శవాలుగా,,,,మిస్టరీగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతి Sun, May 19, 2024, 03:38 PM