ఎంపీల్యాడ్స్‌ నుంచి కనీసం రూ.కోటి విరాళం ఇవ్వండి

by సూర్య | Sun, Mar 29, 2020, 01:47 PM

రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వైరస్‌ వ్యాప్తిపై పోరుకు ఆర్జికకాయం అందించడానికి ప్రతి రాజ్యసభ సభ్యుడూ తన ఎంపీ నిధుల నుంచి కనీసం రూ.కోటి కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అనుమతి పత్రాన్ని వెంటనే కేంద్ర గణంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు పంపాలని కోరుతూ ఆయన సభ్యులకు లేఖలు రాశారు. మరోవైపు, కరోనా మహమ్మారిపై పోరాటానికి లోక్‌సభ సభ్యులంతా తమ ఎంపీ నిధుల నుంచి రూ.కోటి స్థానిక సంస్థలకు కేటాయించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా విజ్ఞప్తి చేశారు.

Latest News

 
ఓటు వేసేందుకు వస్తూండగా మృతి Sun, May 12, 2024, 10:12 PM
నగదు స్వాధీనం.. ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ Sun, May 12, 2024, 10:10 PM
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం Sun, May 12, 2024, 10:09 PM
దివ్యాంగులకు అందుబాటులో 1,741 వీల్ చైర్లు Sun, May 12, 2024, 10:07 PM
పంపిణీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ Sun, May 12, 2024, 10:06 PM