25కు చేరిన కరోనా మరణాల సంఖ్య

by సూర్య | Sun, Mar 29, 2020, 11:45 AM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 199 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 30,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్ లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. నేటి ఉదయం 10:00 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఈ మహమ్మారి ఇప్పటివరకు 25 మంది ప్రాణాలను బలిగొంది.

Latest News

 
నాగిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:11 PM
కొరిశపాడు, రేణింగివరం రహదారిపై రోడ్డు ప్రమాదం Thu, May 02, 2024, 04:09 PM
విద్యారంగాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు Thu, May 02, 2024, 04:07 PM
మృతుడికి నివాళులార్పించిన ఎమ్మెల్యే Thu, May 02, 2024, 04:02 PM
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి Thu, May 02, 2024, 03:57 PM