ఏపీలో 14కు చేరిన కరోనా కేసులు...

by సూర్య | Sat, Mar 28, 2020, 11:28 AM

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  14కి చేరింది. వీటిలో ఒక వ్యక్తికి మాత్రం కరోనా వైరస్ తొలగిపోవడంతో... అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకినవి కాగా... 3 మాత్రం స్థానికంగా రాష్ట్రంలో ఉన్నవారికే వచ్చినవి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ 406 మంది అనుమానితులకు కరోనా శాంపిల్ టెస్టులు జరిపించింది. ఒక్క విశాఖలోనే 4 కేసులు ఉండగా... కృష్ణా జిల్లాలో 3, గుంటూరులో 2 కేసులున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రిలో ఒక్కో కేసు ఉన్నాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM