ఇండోనేషియాలో భూకంపం

by సూర్య | Fri, Mar 27, 2020, 01:45 PM

కరోనాతో ఓ వైపు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే మరోవైపు శుక్రవారం ఉదయం ఇండోనేషియా దేశంలో భూకంపం సంభవించింది. ఇండోనేషియా తూర్పున ఉన్న పాపువా ప్రావిన్సు పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 4.36 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 అని ఇండోనేషియా మెట్రోలాజీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండోనేషియా సర్కారు వెల్లడించింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM