ఇరాన్‌ నుంచి భారత్ చేరుకున్న 277 మంది భారతీయులు

by సూర్య | Thu, Mar 26, 2020, 02:53 PM

కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఇరాన్‌ నుంచి 277 మంది భారతీయులు ఈ రోజు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే నిబంధనల ప్రకారం వారిని పరీక్షించిన అధికారులు.. అక్కడి నుంచి వారిని జోధ్‌పూర్‌ మిలిటరీ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరానికి తరలించారు. వారందరికీ అన్ని సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కావలసినంత మంది వైద్య సిబ్బందిని పంపింది. కాగా 277 మందిలో 149 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM