వారణాసి ప్రజలతో వీడియో ద్వారా మాట్లాడిన ప్రధాని

by సూర్య | Thu, Mar 26, 2020, 02:06 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో వీడియో ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తాను ప్రధానిగా బిజీగా ఉన్నా, వారణాసి ఎంపీగా తాను సహ ఉద్యోగుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కరోనా వైరస్ పై విశ్వసనీయ సమాచారాన్ని వాట్పాప్ హెల్ప్ డెస్క్ నంబరు ద్వార అందిస్తామని ప్రధాని మోదీ వారాణసి ప్రజలకు వివరించారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM