గుంటూరులో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

by సూర్య | Thu, Mar 26, 2020, 10:45 AM

    గుంటూరు : గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... దుబారు నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. దుబారు నుంచి వచ్చిన తరువాత ఆ వ్యక్తి జనం మధ్య యథావిధిగా తిరిగాడు. 500 మందికి విందు కూడా ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. రిపోర్ట్‌ లను వైద్య ఆరోగ్య అధికారులు పరీక్షలకు పంపారు. స్టేజి -1 లో పాజిటివ్‌ గా నమోదయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై మంగళదాస్‌ నగర్‌ లో ఇంటింటి సర్వే చేపట్టింది.

Latest News

 
అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం Sat, Apr 27, 2024, 05:09 PM
నాపై అసత్యప్రచారాలు చేస్తున్నారు Sat, Apr 27, 2024, 05:08 PM
బుగ్గన నామినేషన ఆమోదించిన అధికారులు Sat, Apr 27, 2024, 05:08 PM
మళ్ళీ అదేవిధంగా పెన్షన్ పంపిణీ Sat, Apr 27, 2024, 05:07 PM
మద్య నిషేధం చేస్తానని, ఎందుకు చెయ్యలేదు Sat, Apr 27, 2024, 05:06 PM