పత్రికాధిపతులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

by సూర్య | Tue, Mar 24, 2020, 05:15 PM

మన దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పత్రికాధిపతులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.


ఈ సమావేశానికి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా మీడియా పని చేయాలని అన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM