by సూర్య | Mon, Mar 23, 2020, 02:52 PM
కరోనా కారణంగా.. ఎలాంటి మత పరమైన కూటములు జరపకూడదంటూ.. కేరళలో కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ చర్చి ఫాదర్ ఆ ఆదేశాలని లెక్కచేయకుండా చాలకుడిలో ప్రేయర్ నిర్వహించారు. సుమారు 100మంది ఈ ప్రేయర్ కు వచ్చినట్టు తెలుస్తోంది. నిత్య సహాయ మాత చర్చిలో ఈ ప్రేయర్ జరపగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
Latest News