కరోనాపై ఏపీ గవర్నర్ సమీక్ష..

by సూర్య | Sat, Mar 21, 2020, 04:33 PM

కరోనాపై అధికారులతో ఏపీ గవర్నర్ ఈ రోజు రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయిక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకు రాగులుతామని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ నీలం సహాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కరోనా రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం నుంచి ప్రత్యేకంగా నియమించబడిన ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్ధితిని నీలం సహానీ గవర్నర్ కు వివరించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM