తాడేపల్లి జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత

by సూర్య | Mon, Feb 17, 2020, 03:02 PM

తాడేపల్లి జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తహసీల్దార్ వనజాక్షిపై గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. ఇళ్ల స్థలాల కోసం తమ వ్యవసాయ భూములు సేకరించొద్దని గ్రామస్తులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలంటూ వనజాక్షి అనడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను బ్రోకర్లు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest News

 
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144సెక్షన్ అమలు Thu, May 16, 2024, 03:02 PM
కనగానపల్లిలో కరెంట్ వైర్లు చోరీ Thu, May 16, 2024, 03:00 PM
లింగసముద్రం మండలంలో వర్షపు జల్లులు Thu, May 16, 2024, 02:00 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్ Thu, May 16, 2024, 01:58 PM
ఐ ప్యాక్ టీంను కలిసిన సీఎం జగన్ Thu, May 16, 2024, 01:57 PM