రేపు కర్నూలులో సీఎం జగన్ పర్యటన

by సూర్య | Mon, Feb 17, 2020, 12:26 PM

రేపు కర్నూలులో సీఎం జగన్ పర్యటించనున్నారు.  వైఎస్ఆర్ కంటివెలుగు 3వ దశ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.  నాడు-నేడులో భాగంగా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉ. 9 గం. కు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయల్దేరనున్నారు. 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM