by సూర్య | Mon, Feb 17, 2020, 12:26 PM
రేపు కర్నూలులో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కంటివెలుగు 3వ దశ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నాడు-నేడులో భాగంగా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉ. 9 గం. కు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయల్దేరనున్నారు.
Latest News