by సూర్య | Mon, Feb 17, 2020, 12:33 PM
ఐటీ దాడులతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేశారని బుద్ధా వెంకన్నఅన్నారు. శ్రీనివాస్ పై మాట్లాడినవాళ్లంతా రూ. 100 కోట్ల స్కామ్ చేసినవాళ్లే అని అన్నారు. లక్షల కోట్లు దాచుకోవాలనే సిద్దాంతంతోనే వైసీపీ స్థాపించారని బుద్ధా వెంకన్న అన్నారు.
Latest News