by సూర్య | Sat, Feb 15, 2020, 08:39 AM
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News