by సూర్య | Fri, Feb 14, 2020, 03:39 PM
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలుగులోనే భోదన జరగాలని ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. మండలానికో తెలుగు మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం చెప్పింది. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Latest News