ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్

by సూర్య | Fri, Feb 14, 2020, 03:39 PM

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ  ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలుగులోనే భోదన జరగాలని ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. మండలానికో తెలుగు మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం చెప్పింది. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్  చేసింది. 

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM