by సూర్య | Thu, Feb 13, 2020, 03:38 PM
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలోని ఆటో మొబైల్ ప్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. 26 అగిమాపక వాహనాలతో మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నారు.
Latest News