by సూర్య | Thu, Feb 13, 2020, 01:06 PM
నిర్భయ దోషి వినయ్ పిటిషన్ ను సుప్రీంకోర్ట్ విచారించింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి వినయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు మ. 2 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడించనున్నది.
Latest News