అనంతపురంలోని జేఎన్టీయూలో నేడు రెండో టెక్ వీసీస్ కాన్ క్లేవ్- 2020

by సూర్య | Thu, Feb 13, 2020, 08:18 AM

అనంతపురంలోని జేఎన్టీయూలో నేడు రెండో టెక్ వీసీస్ కాన్ క్లేవ్- 2020 జరగనున్నది. ఈ సదస్సుకు విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. నేడు మధ్యాహ్నం జిల్లాకు డిప్యూటి సీఎం అంజాద్ బాషా రానున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో అయన పాల్గొననున్నారు.   

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM