by సూర్య | Thu, Feb 13, 2020, 08:18 AM
అనంతపురంలోని జేఎన్టీయూలో నేడు రెండో టెక్ వీసీస్ కాన్ క్లేవ్- 2020 జరగనున్నది. ఈ సదస్సుకు విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. నేడు మధ్యాహ్నం జిల్లాకు డిప్యూటి సీఎం అంజాద్ బాషా రానున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో అయన పాల్గొననున్నారు.
Latest News