16న ప్రమాణ స్వీకారం చేయనున్న మొత్తం మంత్రివర్గం : మనీష్‌ సిసోడియా

by సూర్య | Wed, Feb 12, 2020, 01:57 PM

ఢిల్లి ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా మొత్తం మంత్రివర్గమంతా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత మనీష్‌ సిసోడియా చెప్పారు. రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16వ తేదీన ఉదయం పదిగంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనపై సిసోడియా స్పందించారు. ఢిల్లిలో శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యులైన వారే ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM