by సూర్య | Tue, Feb 11, 2020, 06:05 PM
కర్నూలు : నందికొట్కూరు నియోజకవర్గం లో భార్య కోసం సెల్ టవర్ ఎక్కిన భర్త.భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం. గడివేముల మండలం ,బొల్లవరం కి చెందిన మహేష్ మిడ్తూర్ లో ఆత్మహత్య యత్నం.కుటుంబ కలహాలతో గత ఏడాది నుంచి పుట్టింట్లో ఉంటున్న సంధ్యారాణి.మహేష్ సంధ్యకు పదేళ్ల క్రితం వివాహం ..ఇద్దరు పిల్లలు సంతానం.మహేష్ ను క్రిందికి రమ్మని వేడుకుంటున్న తల్లి,బంధువులు. భార్య వచ్చే వరకు టవర్ పై నుంచి క్రిందికి రాను అని మొండికేసిన మహేష్. సెల్ టవర్ దగ్గరకు చేరూకున్న పోలీసులు
Latest News