భార్య కోసం సెల్ టవర్ ఎక్కిన భర్త

by సూర్య | Tue, Feb 11, 2020, 06:05 PM

కర్నూలు  : నందికొట్కూరు నియోజకవర్గం లో  భార్య కోసం  సెల్ టవర్ ఎక్కిన భర్త.భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం. గడివేముల మండలం ,బొల్లవరం కి చెందిన మహేష్ మిడ్తూర్ లో ఆత్మహత్య యత్నం.కుటుంబ కలహాలతో గత ఏడాది నుంచి పుట్టింట్లో ఉంటున్న సంధ్యారాణి.మహేష్ సంధ్యకు పదేళ్ల క్రితం వివాహం ..ఇద్దరు పిల్లలు సంతానం.మహేష్ ను క్రిందికి రమ్మని వేడుకుంటున్న తల్లి,బంధువులు. భార్య వచ్చే వరకు టవర్ పై నుంచి క్రిందికి రాను అని మొండికేసిన మహేష్. సెల్ టవర్ దగ్గరకు చేరూకున్న పోలీసులు


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM