ఓటర్ల తీర్పును గౌరవిస్తాం: ఆల్కా లంబా

by సూర్య | Tue, Feb 11, 2020, 04:37 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆల్కా లంబా అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మతాలకు అనుగుణంగా జరిగాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని విజయం వరించిందని ఆమె తెలిపారు. చాందినిచౌక్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆల్కాలంబా.. ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఫలితాన్ని స్వాగతిస్తున్నానని.. కానీ ఎప్పటికీ వదులుకోనని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న ప్రధాన లక్ష్యం.. విపరీతమైన సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజల పక్షాన పోరాడడమేనని తెలిపారు. ఈ రోజు పోరాడితే రేపటి విజయం నీదేనని ఆమె అన్నారు. 


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM