by సూర్య | Tue, Feb 11, 2020, 02:02 PM
కేజ్రీవాల్ కు ఫోన్ చేసి మమత బెనర్జి, చంద్రబాబు అభినందించారు. ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అప్ ను గెలిపించి దేశ ఆత్మను కాపాడారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కేజ్రీవాల్ కు అభినందనల వెల్లువ. కేజ్రీవాల్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమత శుభాకాంక్షలు తెలిపింది.
Latest News